ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు జనాలు మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. పట్టు మని 10
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ నుంచి సెప్టెంబర్ 17 నుంచి పక్కకు తప్పుకున్నట్లు
వాట్సప్… ఎవరికైనా క్షణాల్లో మెసేజ్ పంపడానికి ఉపయోగపడే ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సప్ని (WhatsApp) ఉపయోగిస్తుంటారు. ఈమధ్య కాలంలో వాట్సాప్లో యూజర్
ఆన్లైన్ ద్వారా కార్డు చెల్లింపుల్లో అవకతవకలు, మోసాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను ప్రవేశ పెడుతోంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి
భారత పారిశ్రామిక దిగ్గజం, ముఖేశ్ అంబానీ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో టాప్లో దూసుకెళుతున్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువయ్యారు. ప్రపంచ
భారత దేశ అతి పెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కస్టమర్ల కోసం కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికాం రంగంలో సంచలనం శృష్టించిన జియో ఎప్పటికపుడు
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. గతనెలలో గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ఈనెల కూడా అదేవిధంగా
వాహన దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు నూతన విధానాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ
భారతదేశం లో యాహూ సంస్థ న్యూస్ వెబ్సైట్ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల
ఎలక్ట్రిక్ వెహకిల్స్ బుకింగ్లో సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన ఓలా బైక్.. విడుదలకు సిద్ధమైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న మధ్యాహ్నం 2 గంటలకు విడుదల