కార్లు కొనుగోలు చేసేవారికి జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ శుభవార్త చెప్పింది. భారత్లో కొన్ని మోడల్ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఆడీ
ఇన్కమింగ్ కాల్స్ పై టెలికాం సంస్థల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశకాలు జారీచేసింది. ఇక పై మొబైల్ ఫోన్కు చేసే
నవంబర్ 9, 10 తేదిల్లో క్రెడారు హైదరాబాద్ ప్రాపర్టీ షో (ఈస్ట్) 2019ను నిర్వహించనుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లతో కూడిన సంస్థ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్
రాజకీయ ప్రకటనలనేవి అభ్యర్థుల గొంతుక వినిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని, అందుకే వాటిని తాము నిషేధించబోమని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలను
దేశీ స్టాక్మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తాజా లాభాలతో, ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ ఆరంభంలోనే 173 పాయింట్లు ఎగిసి తొలిసారిగా 40 వేల స్థాయిని టచ్ చేసింది.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పటివరకు ఖాతాదారులు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలలో ఉన్న నగదుకు 3.5 శాతం వడ్డీ రేటు
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన పడటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాల
వినియోగదారుల కోసం ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ప్రకటించింది. భారత్ లో జియో రంగప్రవేశంతో డేటా వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఇతర