విజయనగరం పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మధ్యాహ్నం
తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
జమ్మూ: జమ్మూలోని తిరుపతి బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. మజీన్లోని
కైలాసనాధుని ప్రమద గణాలలో అతి ముఖ్యుడు నందీశ్వరుడు. ఈ నందీశ్వరునికి అనేక రూపాలు. ఐదుగురు నందీశ్వరులను ఆగమాలు వివరిస్తున్నాయి. ఆవిధంగా మన ఆలయాలలో ధర్మనంది, విష్ణునంది, అధికారనంది,
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో శుక్రవారం జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రిత్విక్కులు అనేక ఆచారాలు