telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో ఏప్రిల్ 1 నుండి .. పధకాల చెక్కుల పండుగ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను ఆకర్షించేందుకు వివిధ పధకాల లబ్దిదారులకు చెక్కులు అందించేందుకు సిద్ధం అవుతుంది.

డీజీపీ ఠాకూర్ కాన్వాయ్ లో రూ.35 కోట్లు.. సీఎం తరపున పంచటానికే .. : విజయసాయి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కూడా లక్ష్యపెట్టడంలేదని, అందుకు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ ప్రధాన కారకుడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తమ పార్టీ బీ ఫారాలను దొంగిలించారు: కేఏ పాల్

తమ పార్టీ ఆఫీసులోని స్టాంపులు, బీ ఫామ్స్‌ను ఎవరో దొంగిలించడం వల్లనే అన్నిచోట్ల నామినేషన్లు వేయలేకపోయాయని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీ ఫారాలను

కర్ణాటకలో ఐటీ దాడులు కూడా .. రాజకీయమే : కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కర్ణాటకలో ఐటీ దాడుల ద్వారా ప్రధాని మోదీ రియల్ సర్జికల్ స్ట్రైక్స్ బయటపడ్డాయని అన్నారు. ఎన్నికల సమయంలో అవినీతి అధికారులు, ప్రభుత్వ యంత్రాగాన్ని

కేసీఆర్ పై జనసేనాని ఘాటు విమర్శలు..పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

టీడీపీ అధినేత  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారెందుకని కేసీఆర్ ను ప్రశ్నించిన పవన్

270పైగా హెలికాఫ్టర్ల ద్వారా బీజేపీ .. ఎన్నికల ప్రచారం ..

vimala p
ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్

బదిలీ నిర్ణయంపై అభ్యంతరం..ఈసీకి కడప ఎస్పీ లేఖ

vimala p
ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి

పేర్ల మ్యాజిక్ : సుమలతకు పోటీగా మరో ముగ్గురు సుమలతలు…

vimala p
మాండ్యా నియోజకవర్గంలో అత్యంత ఆసక్తికర పోరు జరుగుతున్న వేళ, జేడీ(ఎస్) యువనేత, నటుడు నిఖిల్ కుమార్ పై పోటీకి దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పోటీ

నేడే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ.. బరిలో ఉండే గుర్రాలు ఎవరో.. !

vimala p
నేడు సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకోడానికి ఆఖరి రోజు. దీనితో అసలు బరిలో ఉండేది ఎవరు అనేది నేటి అనంతరం తెలిసిపోనుంది. నేడు

ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర రావు బదిలీ రద్దు

vimala p
ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది.

కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్

vimala p
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ లపై ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం విశాఖపట్నం జిల్లా

చంద్రబాబుకు ఓటేస్తే..అన్నీ ప్రైవేట్‌ పరం: జగన్‌

vimala p
చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ