సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ, తెలంగాణ హైకోర్టులలో కొత్త జడ్జిల నియామకానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టేనా .. గతంలో మాదిరి తెలుగుదేశం పట్టు నిలుపుకుంటుందా..? లేదా వైసీపీకి అనుకూలంగా మార్పు చోటు చేసుకుందా..?
రోజురోజుకు దేశంలో మతపరమైన విషయాల్లో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయనీ .. లింగ వివక్ష కారణంగా తమ స్వేచ్చ .. స్వాతంత్య్రాలు హరించబడుతున్నాయని న్యాయస్థానాన్ని ఆశ్రయించే మహిళల సంఖ్య
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్కు
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. అభిమానుల్ని కించపరిచేలా వర్మ వ్యవహరిస్తున్నారని పేట్బషీర్బాద్ పీఎస్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.