ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వర్మ మాట్లాడుతూ.. తాను తీసే తదుపరి
ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసని, రాజధాని అమరావతి భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏపీటీడీపీ లో రాజీనామాలు ఊపందుకున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా టీడీపీ నేత బండి ఆనందరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ
విజయవాడ సమీపంలో పెద్దమొత్తంలో గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. ఇసుక లారీలో తరలిస్తున్న రూ.2కోట్లు విలువచేసే గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ
వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి