telugu navyamedia

ఆంధ్ర వార్తలు

జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు

vimala p
నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన నాగబాబు ఎన్నికల ఫలితాలపై స్పందించారు. నా ఇష్టం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు.

తదుపరి సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’: వర్మ

vimala p
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వర్మ మాట్లాడుతూ.. తాను తీసే తదుపరి

ఐదేళ్ళలో జరిగిన కుంభకోణాలపై .. శ్వేతపత్రం .. : జగన్

vimala p
ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసని, రాజధాని అమరావతి భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో

కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాక నాపై కేసులు: జగన్

vimala p
కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాక తనపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద ఉన్న కేసులన్నీ రాజకీయ

ఆ రోజు .. నేను ఒక్కడినే ప్రమాణస్వీకారం.. : జగన్

vimala p
30న తాను ఒక్కడినే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని, కొన్ని రోజుల తర్వాత మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరో వారం, పది

టీడీపీలో .. రాజీనామా పర్వం ప్రారంభం…

vimala p
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏపీటీడీపీ లో రాజీనామాలు ఊపందుకున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా టీడీపీ నేత బండి ఆనందరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ

విజయవాడలో రూ.2కోట్ల విలువచేసే గంజాయి పట్టివేత

vimala p
విజయవాడ సమీపంలో పెద్దమొత్తంలో గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. ఇసుక లారీలో తరలిస్తున్న రూ.2కోట్లు విలువచేసే గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి

ఏపీ ఆర్థిక పరిస్థితి.. మోడీకి వివరించాను.. 2.57లక్షల కోట్ల అప్పు .. బాబు చేసిన తిప్పలు.. : జగన్

vimala p
వైసీపీ అధినేత జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించానని అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,

కేంద్ర సాయం కోరింది అందుకే: జగన్

vimala p
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీ గా కొనసాగుతుంది. ప్రధాని మోదీతో భేటీ అననతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నివిధాలా ఏపీకి తోడుగానే ఉంటాం .. మోడీ హామీ..

vimala p
ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాల్సిందిగా మోదీని

అమిత్‌ షాను కలిసిన వైఎస్‌ జగన్‌

vimala p
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ

ఏపీకి ప్రత్యేక హోదానే.. మన ఎజండా.. : జగన్

vimala p
వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి