ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ ఒడి పథకంపై ఏపీ సీఎం
పోలవరం పాజెక్ట్ అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్
ఒకపక్క బాబు పై ఆరోపణలు చేస్తూనే ఆయన సంస్థ హెరిటేజ్ ఉత్పత్తులను ప్రభుత్వం వాడేసుకుంటుంది.. తాజాగా, ఆ సంస్థకు చెందిన నెయ్యిని టీటీడీ చైర్మన్గా ఎన్నికైన వైసీపీ
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేందుకు ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నిర్వహిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ లోని అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు దాడికి దిగాయి.అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జీసస్ నగర్లోని నారాయణ స్కూల్ ఫర్నీచర్ ను
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో యూరప్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. నేతలు తాజా పరిణామాలను చంద్రబాబుకు