తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ లోని అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు దాడికి దిగాయి.అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జీసస్ నగర్లోని నారాయణ స్కూల్ ఫర్నీచర్ ను
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో యూరప్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. నేతలు తాజా పరిణామాలను చంద్రబాబుకు
గ్రామ వాలంటీర్ నియామకాల కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా గ్రామ వాలంటీర్ లను నియమించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై నాగబాబు వివరణ ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడైతే
ఉండవల్లి ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన సామాన్లను అధికారులు బయట పడేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అక్కడకు
చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో