ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన
ఏపీ సీఎం జగన్ బాక్సైట్ తవ్వకాల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. అందరూ బీజేపీలో చేరడమే సబ్కా వికాస్కు అర్థమా? అని ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు
పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నిందితులు ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. తాజాగా పులివెందుల కార్యాలయంలో డీఎస్పీ వాసుదేవన్
టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రజావేదిక కూల్చివేతపై, టీడీపీ శ్రేణులపై జరిగిన దాడుల నేపథ్యంలో చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు
నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డీజీపీ
ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీనీ బలోపేతం చేసేందుకు బీజేపీ హై కమాండ్ పావులు కదుపుతున్నట్టు
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం
అమరావతిలోని ప్రజావేదికను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. బదీలీల కోసం ఎంతో కాలంగా ఎదిరిచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఉద్యోగుల