telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీ .. సీపీఆర్వో గా సీనియర్ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి …

vimala p
ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి నియమితులయ్యారు. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన

ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు రద్దు..సీఎం జగన్‌ కీలక నిర్ణయం

vimala p
ఏపీ సీఎం జగన్ బాక్సైట్‌ తవ్వకాల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు

 బీజేపీలో చేరడమే సబ్‌కా వికాస్‌కు అర్థమా?: గల్లా జయదేవ్

vimala p
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ప్రస్తావించారు. అందరూ బీజేపీలో చేరడమే సబ్‌కా వికాస్‌కు అర్థమా? అని ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు

వివేకా హత్యకేసులో వివరాలందిస్తే నజరానా: పులివెందుల డీఎస్పీ

vimala p
పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నిందితులు ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. తాజాగా పులివెందుల కార్యాలయంలో డీఎస్పీ వాసుదేవన్

టీడీపీ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది: సుజనా చౌదరి

vimala p
ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే

నెల వ్యవధిలోనే  వైసీపీ  130కి దాడులకు తెగబడింది: చంద్రబాబు

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రజావేదిక కూల్చివేతపై, టీడీపీ శ్రేణులపై జరిగిన దాడుల నేపథ్యంలో చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు

పార్టీ మారే ప్రసక్తే లేదు.. జై టీడీపీ అంటూ గంటా ట్వీట్!

vimala p
గత కొద్ది రోజులుగా ఈపీ టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ బీజేపీ తీర్థం

నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

vimala p
నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డీజీపీ

ఏపీలో బీజేపీ “ఆపరేషన్ ఆకర్ష్”.. కమలం పార్టీలోకి  మెగాస్టార్..? 

vimala p
 ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతోంది. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీనీ బలోపేతం చేసేందుకు బీజేపీ హై కమాండ్ పావులు కదుపుతున్నట్టు

పోలవరం నిర్వాసితుల విషయంలో జగన్ కీలక నిర్ణయం

vimala p
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం

ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి

vimala p
అమరావతిలోని ప్రజావేదికను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

ఉద్యోగుల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

vimala p
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. బదీలీల కోసం ఎంతో కాలంగా ఎదిరిచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఉద్యోగుల