telugu navyamedia

ఆంధ్ర వార్తలు

బాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా?: అంబటి

vimala p
వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విడుదల చేసిన పుస్తకం పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో

ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా 

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్

టూరిజం బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

vimala p
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది.టన చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత

గోదావరిలో బోటు మునకపై వివరాలు తెలుసుకున్న జగన్

vimala p
 ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు.

తూర్పుగోదావరి : .. పడవప్రమాదంలో .. 40 మంది మృతి..

vimala p
జిల్లాలోని దేవీపట్నంలో విషాదం, కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్‌కు వెళుతుండగా ఈ

తిరుమల : … వృద్దులకు .. ఉచిత దర్శనం..

vimala p
తిరుమలలో శ్రీవారి దర్శనం 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇందుకు ఉదయం 10

తెలంగాణలో టీడీపీకి నూతన నాయకత్వం అవసరం: చంద్రబాబు

vimala p
హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో

టీటీడీకొచ్చే ఆదాయంపై ..టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు

vimala p
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకొచ్చే డబ్బులన్నీ

ప్రకాశం జిల్లా చిన్నారి లేఖపై స్పందించిన సీఎం జగన్!

vimala p
మమ్మల్ని వెలివేశారు అంటూ ఎనిమిదేళ్ల చిన్నారి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే

ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు

vimala p
ఏపీ రాజధాని అమరావతి పై కొనసాగుతున్న అనిచ్చితి పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు

మమ్మల్ని వెలివేశారంటూ జగన్ కు చిన్నారి లేఖ.. స్పందించిన చంద్రబాబు

vimala p
మమ్మల్ని వెలివేశారంటూ ఏపీ సీఎం జగన్ కు ప్రకాశం జిల్లా చిన్నారి లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే ఆ బాలిక

టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా

vimala p
గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ