వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విడుదల చేసిన పుస్తకం పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది.టన చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత
జిల్లాలోని దేవీపట్నంలో విషాదం, కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్కు వెళుతుండగా ఈ
తిరుమలలో శ్రీవారి దర్శనం 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇందుకు ఉదయం 10
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకొచ్చే డబ్బులన్నీ
మమ్మల్ని వెలివేశారు అంటూ ఎనిమిదేళ్ల చిన్నారి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే
ఏపీ రాజధాని అమరావతి పై కొనసాగుతున్న అనిచ్చితి పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు
గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ