telugu navyamedia

ఆంధ్ర వార్తలు

త్రికరణ శుద్ధితో నిర్ణయం.. మండలి చైర్మన్ పై గల్లా ప్రశంసలు

vimala p
ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి హర్షం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్

“నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి…” అసెంబ్లీలో పేలుతున్న సినిమా డైలాగులు

vimala p
ఒకవైపు ఏపీ రాజధానిపై వివాదం కొనసాగుతుండగా… మరోవైపు అసెంబ్లీలో సినిమా డైలాగ్‌లు పేలుతున్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా… నేతలు తమ పొగడ్తలతో ఒకరితో ఒకరు పోటీ

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరం : సీఎం జగన్

vimala p
ప్రతి పేదవాడికి రైట్‌ టుఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్‌

అసైన్డ్ భూముల కొనుగోలుపై.. మాజీ మంత్రులపై కేసు!

vimala p
అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 420, 506, 120 బీ సెక్షన్లతోపాటు

చంద్రబాబు రాయలసీమ ద్రోహి: వైసీపీ

vimala p
కర్నూలులో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థులు వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఈ సందర్భంగా వారు

శాసన మండలిని రద్దు చేయడం జగన్‌ వల్ల కాదు: యనమల

vimala p
శాసన మండలిని రద్దు చేయడం సీఎం జగన్‌ వల్ల కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మండలి

అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

vimala p
అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో

సెలక్షన్ కమిటీ అంటే.. అక్కడ బిల్లు పరిస్థితి ఏంటో..

vimala p
ఏపీ శాసనమండలిలో ప్రస్తుత ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు.

రాజీనామా దిశగా.. మండలి ఛైర్మెన్ షరీఫ్ .. !

vimala p
చంద్రబాబు కు మండలిలో కొంత విజయం సాధించిన సంగతి తెలిసిందే. మండలిలో విజయం సాధించిన తరువాత ఇప్పుడు అయన కొంత ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆ ఇబ్బందులు ఏంటి

దేశానికే వన్నెతెచ్చిన .. మండలి ఛైర్మెన్ షరీఫ్ … టీడీపీ అగ్రనేతల పాలాభిషేకాలు..

vimala p
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ లో పెట్టిన మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు..రాజధాని గ్రామాల

కలిసి పోరాటానికి సిద్దమైన .. బీజేపీ-జనసేన…

vimala p
ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బిజెపి కలిసే చేస్తాయని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 28న విజయవాడలో కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామని

సెలెక్ట్ కమిటీకి .. బిల్లు…

vimala p
ఏపీ లో మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయం తీసుకుంది. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య ఎట్టకేలకు బిల్లు సెలెక్ట్ కమిటీకి చేరుకుంది.