ఒకవైపు ఏపీ రాజధానిపై వివాదం కొనసాగుతుండగా… మరోవైపు అసెంబ్లీలో సినిమా డైలాగ్లు పేలుతున్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా… నేతలు తమ పొగడ్తలతో ఒకరితో ఒకరు పోటీ
ప్రతి పేదవాడికి రైట్ టుఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్
అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 420, 506, 120 బీ సెక్షన్లతోపాటు
కర్నూలులో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థులు వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఈ సందర్భంగా వారు
ఏపీ శాసనమండలిలో ప్రస్తుత ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ లో పెట్టిన మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు..రాజధాని గ్రామాల
ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బిజెపి కలిసే చేస్తాయని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 28న విజయవాడలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని
ఏపీ లో మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయం తీసుకుంది. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య ఎట్టకేలకు బిల్లు సెలెక్ట్ కమిటీకి చేరుకుంది.