కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లాక్డౌన్ను ప్రజలందరూ పాటించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అందరూ ఇంటికే పరిమితమైతే కరోనాను తరిమికొట్టవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. వ్యక్తిగత
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనాను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సొమ్ముచేసుకుంటున్నారు. వ్యాపారులు పెంచుతున్న ధరలపై
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. వైరసును అడ్డుకునేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై
ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి.
నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల
కరోనాను కట్టడి చేసే కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. ఇవాళ