telugu navyamedia

ఆంధ్ర వార్తలు

రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు: చంద్రబాబు

vimala p
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: మంత్రి ఆళ్ల నాని

vimala p
కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అందరూ ఇంటికే పరిమితమైతే కరోనాను తరిమికొట్టవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలి: చంద్రబాబు

vimala p
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. వ్యక్తిగత

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా

vimala p
క‌రోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

ఆ యోధులకు ప్రతిరోజు నివాళులు అర్పించాలి: పవన్ కల్యాణ్

vimala p
భారతదేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి మార్చి 23 న భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, రాజ్ గురులు అమరులయ్యారని జనసేనాని

వైసీపీ రంగుల కోసం ప్రజాధనం వృథా: నారా లోకేశ్

vimala p
గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసేందుకు రూ.1400 కోట్ల ప్రజా ధనం వృథా చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడేమో ఆ రంగులు

నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే జైలుకే: మంత్రి కొడాలి నాని

vimala p
కరోనాను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సొమ్ముచేసుకుంటున్నారు. వ్యాపారులు పెంచుతున్న ధరలపై

సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి: సీఎం జగన్‌కు కన్నా లేఖ

vimala p
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్‌ తీసుకున్న చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. వైరసును అడ్డుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. రైతు బజార్లు కిటకిట!

vimala p
ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి.

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణ శాఖ

vimala p
నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల

అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు: నీలం సాహ్ని

vimala p
ఏపీలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని అన్నారు . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జనవరి 17

జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

vimala p
కరోనాను కట్టడి చేసే కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. ఇవాళ