ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న వేళ భేటీలతో బిజీగా మారారు. చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో ఈసీ తీరును ఎండగట్టేందుకు
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
కమ్యూనికేషన్ వ్యవస్థలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో సైతం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభాతో ఫోన్ల వినియోగం పెరుగుతుందని
మేషం :ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు.
ఈ నెల 22న మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐలో మెగా అప్రెంటీస్ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు
తెలుగు సినీపరిశ్రమలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతి చెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. తీవ్ర
ఇటీవల టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది మాదకద్రవ్యాల కేసు. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. దర్శకులు, నటులు, కమెడియన్స్ ఇలా ఇండస్ట్రీలో చాలామందికి ఈ సంఘటన చేదు
23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని దేశవ్యాప్తంగా ప్రజలు, ఆయా పార్టీ నేతలు వేయి కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఒక విడత ఎన్నిక మరో రెండు రోజులలో
ఐశ్వర్య రాజేశ్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన శైలిలో అవకాశాలతో దూసుకుపోతోంది. త్వరలో తెలుగులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా
దేశంలో ఎన్నికలు ఏడువిడతలుగా జరుగుతున్నాయి. ఆఖరి విడత 19న జరగనుంది. ఈ విడతలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు బూత్ లలో రీపోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.