రంజాన్ మాసం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ఆఫర్ను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్పై రూ.113ను డిస్కౌంట్ ఇచ్చి రూ.786కే ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని 246 పోలింగ్
మణిపూర్ బీజేపీకి ఎన్నికల ఫలితాల ముందు గట్టి షాక్ తగిలింది. బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూటమి నుంచి వైదొలగాలని
ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం భారత్ లో కూడా ప్రకంపనలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే
మాజీ సీఈవో రవిప్రకాశ్ పై టీవీ9 చానల్ వివాదంలో ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రవిప్రకాశ్
రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను ఇవి పలకరించాయి. నిజానికి ప్రతి
వయసు మీదపడుతున్నా, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ జోరు మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తున్న మోహన్ లాల్ తాజాగా ‘ఇట్టిమాని: మేడ్
నేటితో దేశంలో ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తోపాటు ఏడు రాష్ట్రాల్లో నేడు తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 59 నియోజకవర్గాల్లో
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్ఆర్ కమ్మపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు