గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాలు గణనీయంగా పెంచింది. దీపావళి కానుకగా బీజేపీ ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తెలంగాణలో
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కోడ్ ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి బుధవారం ఎన్నికల అధికారి రజత్కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగఢ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతను దుండగులు దారుణంగా కాల్చిచంపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై శంషాద్కు సమీపంలోని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫరూఖ్ ఆఫీసుకు వచ్చారు.
పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అన్న క్యాంటీన్
ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన నివాసంలో “సైరా” సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించనున్నారు. సినిమా ప్రదర్శనకు ప్రధాని సహా పలువురు కేంద్ర
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ
ఏపీ ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్ సభ్యులను నియమించింది. విశాఖపట్నం, మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా వరికూటి సూర్యకిరణ్ కుమార్ ను
డేవిడ్ ఈస్ట్మన్(74) అనే వ్యక్తికి పోలీస్ ఉన్నతాధికారి కొలిన్ వించెస్టర్ హత్యకేసులో 1995లో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఈస్ట్మన్ 2014 వరకు సుమారు