telugu navyamedia

vimala p

గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. వేతనాలు పెంచిన ప్రభుత్వం

vimala p
గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాలు గణనీయంగా పెంచింది. దీపావళి కానుకగా బీజేపీ ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తెలంగాణలో

కోడ్ ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేయాలి: మర్రి శశిధర్‌రెడ్డి

vimala p
హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కోడ్ ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కాంగ్రెస్ నేతను కాల్చిచంపిన దుండగులు

vimala p
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగఢ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతను దుండగులు దారుణంగా కాల్చిచంపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై శంషాద్‌కు సమీపంలోని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫరూఖ్‌ ఆఫీసుకు వచ్చారు.

పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి: చంద్రబాబు

vimala p
పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అన్న క్యాంటీన్

జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: సుజనా చౌదరి

vimala p
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్హలు గుప్పించారు. నందిగామ మండలం కంచికచర్లలో గాంధీ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు: పేర్ని నాని

vimala p
వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన

ఉపరాష్ట్రపతి నివాసంలో “సైరా” ప్రత్యేక ప్రదర్శన

vimala p
ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన నివాసంలో “సైరా” సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించనున్నారు. సినిమా ప్రదర్శనకు ప్రధాని సహా పలువురు కేంద్ర

రేపు హుజూర్‌నగర్‌ లో కేసీఆర్ బహిరంగ సభ

vimala p
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

వైయస్సార్ చేనేత పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం

vimala p
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ రోజు అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకానికి కేబినెట్

“మీకు మాత్ర‌మే చెప్తా” ట్రైలర్

vimala p
హీరోగా అద‌ర‌గొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి నిర్మాత‌గా మారి “మీకు మాత్ర‌మే చెప్తా” అనే సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ష‌మీర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ

స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా వరికూటి సూర్యకిరణ్

vimala p
ఏపీ ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్ సభ్యులను నియమించింది. విశాఖపట్నం, మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా వరికూటి సూర్యకిరణ్ కుమార్ ను

చేయని తప్పుకు 19 ఏళ్ళు జైలులో… ఇప్పుడు 34 కోట్ల నష్టపరిహారం

vimala p
డేవిడ్ ఈస్ట్మన్(74) అనే వ్యక్తికి పోలీస్ ఉన్నతాధికారి కొలిన్ వించెస్టర్ హత్యకేసులో 1995లో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఈస్ట్మన్ 2014 వరకు సుమారు