కాంగ్రెస్ నేతను కాల్చిచంపిన దుండగులుvimala pOctober 16, 2019 by vimala pOctober 16, 20190611 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగఢ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతను దుండగులు దారుణంగా కాల్చిచంపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై శంషాద్కు సమీపంలోని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫరూఖ్ ఆఫీసుకు వచ్చారు. Read more