సమ్మె విరమణ జరుగుతుందన్న ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి స్పష్టం
ఈనెల 29న శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే భారత్ పర్యటనకు వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆహ్వానం మేరకు రాజపక్సే భారత్ పర్యటనకు వస్తున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
ప్రజలలోకి వచ్చి ఎప్పుడు డబ్బుల కోసం ఇబ్బందిపెట్టే ట్రాన్స్జెండర్లను చూస్తూనేఉంటాం. అయితే అందుకు బిన్నంగా తన జీవితం ఉండాలని భావించిన ఒక ట్రాన్స్ ఉమన్ కొత్తదారి ప్రయత్నించి
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలో మెట్రో రైలుకు ప్రయాణీకుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మహానగర ట్రాఫిక్ నుంచి బయటపడడానికి అన్ని వర్గాల ప్రజలు మెట్రో సర్వీసులను
1972లో నేను ఒంగోలులో ఇంటర్ చదువుతున్నప్పుడు తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నాను అంటూ చిరంజీవి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘జార్జిరెడ్డి: ఎ మ్యాన్ ఆఫ్
నేటి హైకోర్టు తీర్పు ఎంతో మంది ఆర్టీసీ కార్మికులకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి
సాధారణంగా ఇంటికి కాపలాగా ఎవరైనా కుక్కను పెట్టుకోవడం చూస్తుంటాం.. అయితే అది కుదరలేదు కాబోలు, ఈ పెద్దమనిషి ఏమి చేశాడో మీరే చదవండి.. నైజీరియాలోని లాగోస్ నగరంలో
రజినీకాంత్తో తన స్నేహం 44 ఏళ్లుగా కొనసాగుతోందని నటుడు, ఎంఎన్ఎం(మక్కల్ నీది మయ్యమ్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మీడియాతో అన్నారు. మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని