ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి…అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను ఆన్లైన్ లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది. సీఎస్ సమీర్ శర్మ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది.
శ్రీకాకుళం… కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది.
(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల, )
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు (టెక్కలి, శ్రీకాకుళం), 30 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 4,592 చ.కిమీ, జనాభా: 21.91 లక్షలు.
విజయనగరం…
7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానుంది. (విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,+ఎస్కోట)
రెవిన్యూ డివిజన్లు విజయనగరం, బొబ్బిలి (కొత్త), 26 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3,846 చ.కి.మీ, జనాభా: 18.84 లక్షలు.
వైజాగ్ జిల్లా… కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది.
భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్
రెవెన్యూ డివిజన్లు విశాఖపట్నం, భీమిలి(కొత్త), 10 మండలాలు ఉంటాయి. రాష్ట్రంలో అతిచిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పాటుకానుంది. విస్తీర్ణం: 928 చ.కిమీ, జనాభా: 18.13 లక్షలు.
అనకాపల్లి…
7 అసెంబ్లీ నియెజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ( అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి, యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం. అరకు…. 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు అనకాపల్లి, నర్సీపట్నం, 25 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 4,412 చ.కి.మీ, జనాభా: 18.73 లక్షలు.
పార్వతీపురం…4 అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త ఏర్పాటు కానుంది.
(పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)
రాజమండ్రి…
కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి
కాకినాడ…7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త ఏర్పాటు కానుంది.
కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం
అమలాపురం…
అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం
ఏలూరు….
ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు
నరసాపురం…
నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం.
విజయవాడ…
విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు
మఛిలీపట్నం,…
మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం…
బాపట్ల కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
బాపట్ల, రేపల్లే,వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి
రెవెన్యూ డివిజన్లు బాపట్ల (కొత్త), చీరాల (కొత్త), 25 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3, 829 చ.కిమీ, జనాభా: 15.87 లక్షలు
గుంటూరు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి
నరసరావుపేట…
నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు
ఒంగోలు…కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా ఏర్పాటుకానుంది.
ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం+ సంతనూతలపాడు
రెవెన్యూ డివిజన్లు మార్కాపురం, ఒంగోలు, పొదిలి (కొత్త), 38 మండలాలు ఉంటాయి విస్తీర్ణం: 14,322 చ.కిమీ, జనాభా:22.88 లక్షలు.
నెల్లూరు కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏర్పాటుకానుంది.
నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు+సర్వేపల్లి
రెవెన్యూ డివిజన్లు కావలి, నెల్లూరు, ఆత్మకూరు, 35 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 9,141 చ.కిమీ, జనాభా: 23.37 లక్షలు
తిరుపతి…
తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి
చిత్తూరు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు
రాజంపేట…
రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి
కడప కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు కానుంది.
కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు
రెవెన్యూ డివిజన్లు కడప, జమ్మలమడుగు, బద్వేల్, 34 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 10.723 చ.కిమీ, జనాభా: 19.90 లక్షలు
నంద్యాల.. కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
నందికట్కుకూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లి, నంద్యాల
రెవెన్యూ డివిజన్లు నంద్యాల, డోన్ (కొత్త), ఆత్మకూర్ (కొత్త), 27 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 9,155 చ.కిమీ,
కర్నూలు…కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం….
రెవెన్యూ డివిజన్లు కర్నూలు, ఆదోని, 28 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 8,507 చ.కిమీ, జనాభా: 23.66 లక్షలు.
అనంతపురం…కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది.
అనంతపురం, సింగనమళ,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం +రాప్తాడు
రెవెన్యూ డివిజన్లు కల్యాణ దుర్గం, అనంతపురం, గుంతకల్, 34 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 11,359 చ.కిమీ, జనాభా:23.59 లక్షలు.
హిందూపురం…
హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి
అమలాపురం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కోనసీమ జిల్లా ఏర్పాటు కానుంది.
అరకు.. అల్లూరి సీతారామారాజు జిల్లా ఏర్పాటు కానుంది.
హిందూపురం… పుట్టపుర్తి కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకానుంది.
తిరుపతి… కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో బాలాజీ జిల్లా ఏర్పాటుకానుంది.
కృష్ణాజిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్పాటు కానుంది.
రాజమండ్రి … గోదావరి జిల్లా ఏర్పాటు కానుంది.
రాజంపేట… రాయచోటి కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటుకానుంది.
అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా కేంద్రంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో మన్యం జిల్లా ఏర్పాటుకానుంది.
పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు పార్వతీపురం, పాలకొండ, 16 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3, 935 చ.కిమీ, జనాభా:

