ప్రధాని సహాయనిధికి అక్షయ్ భారీగా రూ.25 కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నటుడు సోనూసూద్ ఎంతోమంది వలస కార్మికులకు తనవంతు సాయం అందజేశారు. తన ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేశాడు. మరికొందరికి రైలు టికెట్లు ఇచ్చి పంపాడు. ఈ నేపథ్యంలో వీరికి భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రచారం జరుగుతుంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సినీ తారలందరూ తమవంతు సాయం చేశారు. అయితే, బాలీవుడ్ నటులు అక్షయ్కుమార్, సోనూసూద్లు విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేశారు.
previous post