తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తుల
సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,774.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,447.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు.


ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణం: కేజ్రీవాల్