భారత మార్కెట్లోకి జెమోపై సంస్థ ‘ఆస్ట్రీడ్ లైట్’ స్కూటర్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది. ఐదు రంగుల్లో లభించే ఈ స్కూటర్ అక్టోబర్
ఇళ్ల నిర్మాణంలో కూడా రానురాను అనేక సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాడే వస్తువుల దగ్గర నుండి అనేక విషయాలలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మట్టి ఇటుకలు, సిమెంట్
ఎప్పటికప్పుడు సరికొత్త టెక్ ను పరిశ్రమలు తెచ్చిపెట్టుకుంటుండటంతో మానవ వనరులకు పని లేకుండాపోతుంది. దీనితో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. తాజాగా, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత
ప్రతి ఓటమి మరో గొప్పవిజయానికి పునాది అన్నది అక్షర సత్యం. ఇస్రో తాజా అపజయంతో నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో తదుపరి అడుగు వేయడానికి సిద్ధం అవుతున్నారు. భారత్
ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో ఉండగా సంకేతాలు తెగిపోయాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన
అమెరికా వినియోగదారుల కోసం ఫేస్బుక్ కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ‘సీక్రెట్ క్రష్ (రహస్య ప్రేమ)’ పేరిట డేటింగ్ ఫ్లాట్ఫారమ్ను తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్ఫామ్పై తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా
రేపే చంద్రయాన్-2 చంద్రుడిపై లాండింగ్, ఈ అంతరిక్ష అద్భుతం కళ్లారా చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో
ఇంటర్నెట్లో విహరించడం స్మార్ట్ఫోన్లు వచ్చాక చాలా సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్లైన్
నేటి నుంచి రిలయెన్స్ జియో ఫైబర్ సర్వీసులు కమర్షియల్గా ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకు ధీటుగా ప్లాన్స్ ప్రవేశపెట్టింది రిలయెన్స్. వేయి 600 నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్