టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు
మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోడానికి, ఆ సందర్భం-ఈ సందర్భం అంటూ లేకుండా దొరికిన ప్రతి దానిని వాడుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ, తాజాగా పండుగ సందర్భంగా గోదావరి
ఇంజనీరింగ్ పనులతో రైళ్ల రద్దు.. పండగ అవసరాలకు అడ్డు రాకుండా, మొత్తానికి ఆ డిమాండ్ తీరిపోయాక ఈ కార్యక్రమం పెట్టుకొని బ్రతికించారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు స్వైన్ఫ్లూ సోకింది. దీంతో ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బురద చల్లేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఉండవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న అనంతరం జేసీ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ భేటీ పై మంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోషల్మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్
ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్,
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం బుధవారం వైఎస్ జగన్తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి