చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్, ఇస్రో మధ్య సంబంధాలు చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో తెగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 400 మీటర్ల దూరంలో ఉండగానే
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నూతన రవాణా చట్టం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ అంతర్జాతీయ క్రికెట్లో భారత్ ఆటతీరు అద్భుతంగా ఉందని.. ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే ఆటగాళ్లు భారత్ జట్టులో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తన
చెన్నైలోని కోతారి రోడ్ ప్రాంతంలో ఓ వ్యాపారస్తురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అనుమానం వ్యక్తం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గండికోట ముంపు వాసులకు శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం గండికోట ముంపు వాసుల పరిహారం కోసం రూ. 553 కోట్లు
ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఎండీ అచల్ ఖరే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్ధేశిత గడువును దృష్టిలో పెట్టుకుని పనులు ముందుకు సాగుతున్నామని తెలిపారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
ఈ నెల 18న త్రిమూర్తులు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది. జగన్ సైతం త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రిమూర్తులతో పాటు మరో ఇద్దరు
ఈ ఏడాది గణపతి ఉత్సవాలలో భాగంగా జరిగిన లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డులు వెలుగుచూశాయి. ఎప్పుడూ ప్రముఖంగా ఉండే బాలాపూర్ లడ్డూ వేలాన్ని వినాయక్ నగర్
పాక్ ఇప్పటివరకూ తమదేశంలో అసలు తీవ్రవాదులు లేరనే చెప్పుకుంటూ వచ్చింది. కానీ నిజం నిప్పులాంటిదని, అది ఎలాగైనా బయటకు వస్తుందని మరోసారి రుజువైంది. స్వయంగా పాక్ అధికారే
కొంత కాలం విమర్శలు ఎదుర్కొన్న స్మిత్ మరో అవకాశం కోసం ఎదురుచూశాడు. యాషెస్ సిరీస్ తో అది దక్కడంతో పరుగుల వరద పారించి, స్టీవ్స్మిత్ తిరిగి ఆస్ట్రేలియా
ప్రభుత్వం ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని ఏపీ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్గా నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ