telugu navyamedia

vimala p

చంద్రయాన్-2 : .. ఆ దూరం 400 మీటర్లే.. 2కిమీ కాదు ..

vimala p
చంద్రయాన్‌-2లో విక్రమ్ ల్యాండర్, ఇస్రో మధ్య సంబంధాలు చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో తెగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 400 మీటర్ల దూరంలో ఉండగానే

ఢిల్లీ : .. నూతన రవాణా చట్టం రికార్డు .. ట్రక్కుకు 2 లక్షల జరిమానా..

vimala p
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నూతన రవాణా చట్టం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలులో .. ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ..

vimala p
ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆటతీరు అద్భుతంగా ఉందని.. ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే ఆటగాళ్లు భారత్ జట్టులో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తన

తమిళనాడు : … వ్యాపారస్తురాలు .. ఆత్మహత్య..

vimala p
చెన్నైలోని కోతారి రోడ్‌ ప్రాంతంలో ఓ వ్యాపారస్తురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అనుమానం వ్యక్తం

ఏపీ : .. గండికోట ముంపు వాసులకు .. 553 కోట్ల పరిహారం విడుదల..

vimala p
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గండికోట ముంపు వాసులకు శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం గండికోట ముంపు వాసుల పరిహారం కోసం రూ. 553 కోట్లు

అహ్మదాబాద్‌ : … ప్రారంభానికి ముందే భయపెడుతున్న .. బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు..

vimala p
ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఎండీ అచల్‌ ఖరే ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును నిర్ధేశిత గడువును దృష్టిలో పెట్టుకుని పనులు ముందుకు సాగుతున్నామని తెలిపారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

తోట త్రిమూర్తులు .. వైసీపీలోకి .. ముహూర్తం ఖరారు.. మరో ఇద్దరు కూడా..

vimala p
ఈ నెల 18న త్రిమూర్తులు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది. జగన్ సైతం త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రిమూర్తులతో పాటు మరో ఇద్దరు

గణపతి లడ్డూ వేలం : .. బాలాపూర్ ని మించి .. మొదటి స్థానంలో ఫిలిం నగర్ వేలం..

vimala p
ఈ ఏడాది గణపతి ఉత్సవాలలో భాగంగా జరిగిన లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డులు వెలుగుచూశాయి. ఎప్పుడూ ప్రముఖంగా ఉండే బాలాపూర్‌ లడ్డూ వేలాన్ని వినాయక్‌ నగర్‌

రాంచీ : .. బీజేపీ వందరోజుల పాలన గురించి మోడీ .. ముందుండి ముసళ్ల పండుగ..

vimala p
నేడు రాంచీలో పర్యటించిన ప్రధాని తమ ప్రభుత్వ 100 రోజుల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుందని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా

ఆస్తులన్నీ ఉగ్రవాదుల కోసమే ఖర్చుపెట్టిన పాక్.. అందుకే ప్రస్తుతం దివాళా స్థితిలో..

vimala p
పాక్ ఇప్పటివరకూ తమదేశంలో అసలు తీవ్రవాదులు లేరనే చెప్పుకుంటూ వచ్చింది. కానీ నిజం నిప్పులాంటిదని, అది ఎలాగైనా బయటకు వస్తుందని మరోసారి రుజువైంది. స్వయంగా పాక్ అధికారే

యాషెస్‌ సిరీస్‌ : .. చెలరేగి ఆడి .. కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోనున్న స్మిత్ ..

vimala p
కొంత కాలం విమర్శలు ఎదుర్కొన్న స్మిత్ మరో అవకాశం కోసం ఎదురుచూశాడు. యాషెస్‌ సిరీస్‌ తో అది దక్కడంతో పరుగుల వరద పారించి, స్టీవ్‌స్మిత్‌ తిరిగి ఆస్ట్రేలియా

అమరావతి : … ఏపీఎంఎస్‌ఐడీసీ కి చైర్మన్‌గా .. భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ..

vimala p
ప్రభుత్వం ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ