telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం: టోకెన్ల లేకపోయినా భక్తుల భారీ హాజరు, హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు – శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు – కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు – నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,721 మంది భక్తులు – నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 36,011 మంది భక్తులు – తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు

Related posts