telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

* ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

* సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది

* 300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది

* సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది

* నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,675

* నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,681

* నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.32 కోట్లు

ఓం నమో వేంకటేశాయ

Related posts