తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,580.
18,465 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.57 కోట్లు.


కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు