కరోనా కల్లోలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వైట్ ఫంగస్ కలకలం మొదలైంది. లక్షల్లో రోజువారీ
దేశవ్యాప్తంగా కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేసులు వెలుగు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఈ బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోతున్నాయి.