telugu navyamedia

Warangal Road Accident

ఆటోను ఢీకొట్టిన లారీ…. ముగ్గురు కూలీలు దుర్మరణం

navyamedia
తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది.