ఆటోను ఢీకొట్టిన లారీ…. ముగ్గురు కూలీలు దుర్మరణంnavyamediaApril 8, 2022 by navyamediaApril 8, 20220483 తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది. Read more