వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఉప్పెన భారీ హిట్ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా మూడు రోజుల్లో రూ.50కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్