కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తి చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఈరోజు(మంగళవారం)
జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంకటేశ్వరుని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.
ప్రముఖ దక్షిణాది నటి పూనమ్ కౌర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారు జామున సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు పూనమ్.