ప్రస్తుతం డ్రగ్స్ కేసు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీ, నటులు ఈడీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు… ఎవరి పేరు బయటకు వస్తుందోనని..
ప్రముఖ దక్షిణాది నటి పూనమ్ కౌర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారు జామున సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు పూనమ్.