భారత రక్షణ రంగంలో మరో కీలక ఆయుధం వచ్చి చేరింది. శత్రుదేశాలను నివ్వెరపరిచేలా భారత నిఘా వ్యవస్థలోకి తిరుగులేని ఆయుధం రంగప్రవేశం చేసింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ45 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇందుకోసం షార్లోని రెండో ప్రయోగ వేదిక సిద్దమైంది. సోమవారం ఉదయం
లెనోవో మరో విప్లవాత్మక స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్న ఈ దిగ్గజం ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కెమెరాతో
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐపీఎల్ టీ-20 లీగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఏపీలోని ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఎస్టీవీ-199, ఎస్టీవీ-499 ఆఫర్లను
ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాంకు) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్తో దేశవ్యాప్తంగా
హైదరాబాద్ మెట్రో హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అమీర్పేట-హైటెక్సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.