telugu navyamedia

Telugu News Updates

11వేల ఎకరాల .. భూదందా.. అధికారుల వెనుక ఎవరు ఉన్నారో.. !

vimala p
గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు,

పూంచ్ : .. సరిహద్దులలో కాల్పులకు తెగబడుతున్న .. పాక్ ..

vimala p
నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ ఆర్మీ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని

ఈ ఏడాది .. పదిశాతం ఎక్కువ వర్షపాతం..

vimala p
దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాల వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా.. పది శాతం ఎక్కువ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు

దిల్లీ : … భారీగా రైల్వే శాఖకు … నష్టాలు.. 12వేలకోట్లు..

vimala p
రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అయిదు నెలల్లో తన లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్య ఆదాయం దాదాపు

బీజేపీ గూటికి .. తూళ్ల వీరేందర్‌గౌడ్‌ .. ఖాయమైనట్టే..

vimala p
టీడీపీ నేత తూళ్ల వీరేందర్‌గౌడ్‌ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. ఈనెల 3న భారతీయ జనతా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా

తెలంగాణ ఆర్టీసీ విలీనంపై .. కీలక నిర్ణయం.. !

vimala p
ఒకపక్క మిగులు బడ్జెట్ అంటూనే మరోపక్క రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది అంటున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని

యుద్దానికి మేమూ సిద్దమే.. మొదలుపెడదామా .. : భారత ఆర్మీ చీఫ్

vimala p
పాక్ పదేపదే యుద్ధం చేస్తామని బెదిరిస్తోంది. చైనా అండచూసుకొని పాక్ ఇలా మాట్లాడుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. భారత్ తో యుద్ధం చేస్తే తాము గెలవలేము

నేటి నుండి .. కొత్త బ్యాంకు పనివేళలు.. 4గంటలవరకే..

vimala p
నేటి నుండి ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక

సైబరాబాద్ ఐటీ కారిడార్‌ కు .. రెండు బస్సులు 24 ట్రిప్పులు..

vimala p
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులతో కలిసి ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల కోసం రెండు ఆర్టీసీ బస్సు సర్వీసుల సేవలను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసులు

శరన్నవరాత్రులు : .. నేడు .. గాయత్రిదేవిగా .. అమ్మ..

vimala p
మూడవరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియనాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే అని

మొగాడీషు : … అమెరికా వాయుసేన .. ఉగ్రమూకలపై దాడి..

vimala p
సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో అల్ షాబాబ్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు

అమరావతి : .. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్‌ పోస్టులు భర్తీ కి … నోటిఫికేషన్‌ …

vimala p
రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్‌(ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు