గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు,
రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అయిదు నెలల్లో తన లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య ఆదాయం దాదాపు
ఒకపక్క మిగులు బడ్జెట్ అంటూనే మరోపక్క రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది అంటున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని
నేటి నుండి ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఎస్సీఎస్సీ ప్రతినిధులతో కలిసి ఐటీ కారిడార్లో ఉద్యోగుల కోసం రెండు ఆర్టీసీ బస్సు సర్వీసుల సేవలను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసులు
సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో అల్ షాబాబ్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు
రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాజిక్యూటర్(ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు