నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ ఆర్మీ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా మెంధార్, బాలాకోటి సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు.
previous post