దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ
అంబటి రాయుడు మరోసారి సత్తా చాటాడు. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన రాయుడు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో నిన్న జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల కానుంది. ఏపీలో ఇప్పటికే బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. తెలంగాణలో ఉదయం 8 గంటలకు తొలి షో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ మంగళవారం
రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీకి కాస్తయినా.. దౌత్యనీతి నేర్పించండి అంటూ విదేశాంగమంత్రికి సలహా ఇచ్చారు. అబ్కీబార్ ట్రంప్ సర్కార్పై జయశంకర్ ఇచ్చిన వివరణపై రాహుల్ సెటైర్లు
వరద తాకిడి తగ్గిందని బోటువెలికితీత ప్రయత్నించగా, అది నిరాశనే మిగిల్చింది. ఈ రోజు బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం
అగ్రరాజ్యానికే వెన్నులో వణుకు పుట్టే స్థాయి క్షిపణిని చైనా ప్రదర్శించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70 యేళ్లు అయిన సందర్భంగా భారీ మిలిటరీ పరేడ్ నిర్వహించింది