అగ్రరాజ్యానికే వెన్నులో వణుకు పుట్టే స్థాయి క్షిపణిని చైనా ప్రదర్శించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70 యేళ్లు అయిన సందర్భంగా భారీ మిలిటరీ పరేడ్ నిర్వహించింది చైనా ప్రభుత్వం. మా బలం ఎంటో చూస్తారా అంటూ అమెరికాకు సవాల్ విసురుతూ తియనాన్మెన్ స్క్వేర్లో భారీ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది డ్రాగన్ కంట్రీ.
ప్రపంచ శక్తిగా ఎదుగుతూ అమెరికాను ఢీ కొడుతున్న చైనా తన బలాన్ని, మిలిటరీ బలగాన్ని ప్రపంచానికి చాటుతూ 70యేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా మారిన షీ జిన్ పింగ్ తియనాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
డిసెంబర్ కి ముందే భారత్ లోకి ఆ వైరస్…?