ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంది. ఎన్నికల తేదీలు కూడా సమీస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీలోని 70 అసెంబ్లీ
సంక్రాంతి సీజన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కిటకిటలాడుతుండగా, తెలంగాణ బస్సులు మాత్రం ఖాళీగా
టీడీపీలో మిగిలేది చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణపై ఉన్న కాల్పుల కేసును తిరిగి తెరుస్తామని
పోలీసుల యూనివర్సిటీలో జరిగిన హింసపై విచారణ వేగవంతం చేశారు. ముసుగు ధరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 37మంది విద్యార్ధులను గుర్తించారు
సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరుకోడానికి నగరవాసులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరడంతో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడాయి. శనివారం నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవు ఇవ్వడంతో బస్టాండ్లన్నీ
నటుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే
సెల్ ఫోన్ లో మాట్లాడిన పరిచయంతో యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి గాజుల రామారం
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తొర్రూరు ప్రాంతంలో ప్రత్యేక పికెట్ ను
సీఏఏ, జేఎన్యూ ఘటన విషయాల్లో ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో