telugu navyamedia

Telugu News Updates

నామినేషన్ల గడువు పెంచాలి..ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల

ఢిల్లీ అల్లర్లకు కుట్ర..పీఎన్ఏ సభ్యుల అరెస్టు

vimala p
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతం షహీనా బాగ్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అల్లర్లకు కుట్రపన్నారన్న ఆరోపణలపై పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

రాజీవ్‌ హత్యకేసు దోషి నళినికి హైకోర్టులో చుక్కెదు

vimala p
రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. నళిని

గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

vimala p
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు

విజృంభిస్తున్న కరోనా .. కువైట్‌లో కర్ఫ్యూ వాతావరణం!

vimala p
ప్రపంచవ్యాప్తంగా కన్నెర చేస్తున్న కరోనా వైరస్ భయంతో కువైట్ అప్రమత్తమైంది. దేశంలోకి వైరస్ చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు వారాలపాటు

హోంశాఖపై జగన్ పెత్తనం: పంచుమర్తి అనురాధ

vimala p
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో దాడి

కరోనా ఎఫెక్ట్.. ఇండియా, అమెరికా కీలక నిర్ణయాలు!

vimala p
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇండియా, అమెరికాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. యూరప్ లోని అన్ని దేశాల నుంచి వచ్చే

కరోనా ప్రపంచ మహమ్మారే: డబ్ల్యూహెచ్ఓ

vimala p
కరోనాను( కోవిడ్-19 ) ప్రపంచ వ్యాధిగా గుర్తించేందుకు నిరాకరించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ఓ), ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రపంచ మహమ్మారేనని ప్రకటించింది.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..సమ్మె కాలానికి వేతనాలు విడుదల

vimala p
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ

మాచర్ల దాడి గురించి వివరించిన బోండా ఉమ

vimala p
గుంటూర్ జిల్లా మాచర్లలో ఈరోజు తాము ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత బోండా ఉమ వివరించారు. మంగళగరిలో ఈరోజు ఏర్పాటు చేసిన

రిపోర్టు రాకముందే కరోనా అనుమానితుడు మృతి

vimala p
రిపోర్టు రాకముందే ఓ కరోనా అనుమానితుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతంలో జరిగింది. మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ (76) అనే వృద్ధుడు కరోనా