వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగపడని జీరో సీఎం అంటూ
తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ
ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 480 మంది కరోనా పాటివ్లుగా తేలారు. ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు,
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట కూడా నిరసన జ్వాలలు మిన్నంటడంతో
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు
కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో వాడివేడిగా జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్ పరమేశం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇతర
ఏపీ సీఎం జగన్ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు
అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన ఇండస్ట్రియల్ టాస్క్