telugu navyamedia

Telugu News Updates

స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారు: చంద్రబాబు

vimala p
వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగపడని జీరో సీఎం అంటూ

పోలీసుల తనిఖీల్లో రూ.2 కోట్లు స్వాధీనం!

vimala p
తెలంగాణ-మ‌హారాష్ట్ర రాష్ట్రాల స‌రిహ‌ద్దులో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ

కొనసాగుతున్న కోవిడ్ .. ఎయిమ్స్‌ సిబ్బందికి కరోనా

vimala p
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 480 మంది కరోనా పాటివ్‌లుగా తేలారు. ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు,

బంకర్ ను పరిశీలించడానికి వెళ్లాను: ట్రంప్

vimala p
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట కూడా నిరసన జ్వాలలు మిన్నంటడంతో

ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్ .. మంజీరా పర్యటనకు బ్రేక్!

vimala p
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు

కియా మోటార్స్ ఉద్యోగికి కరోనా పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. సదరు ఉద్యోగి కియా

కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్

vimala p
కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో వాడివేడిగా జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర

ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల

vimala p
ఏపీ సీఎం జగన్ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస

వచ్చేనెల నుంచి విదేశాలకు విమాన సేవలు..?

vimala p
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు

లాక్ డౌన్ వల్ల నెలకు రూ.10 కోట్ల నష్టం: మంత్రి అవంతి

vimala p
లాక్ డౌన్ కారణంగా పర్యాటక శాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో

తూర్పు దేశాలు కరోనాను కట్టడిచేశాయి: రాజీవ్ బజాజ్

vimala p
లాక్‌డౌన్‌ వల్ల కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు

సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన: మంత్రి గౌతమ్ రెడ్డి

vimala p
అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన ఇండస్ట్రియల్ టాస్క్