మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోడానికి, ఆ సందర్భం-ఈ సందర్భం అంటూ లేకుండా దొరికిన ప్రతి దానిని వాడుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ, తాజాగా పండుగ సందర్భంగా గోదావరి
ప్రతియేటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తూ, అత్యుత్తమమైన వాటిని 200 వరకు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది కూడా, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) విశ్వవిద్యాలయాలకు
ఇంజనీరింగ్ పనులతో రైళ్ల రద్దు.. పండగ అవసరాలకు అడ్డు రాకుండా, మొత్తానికి ఆ డిమాండ్ తీరిపోయాక ఈ కార్యక్రమం పెట్టుకొని బ్రతికించారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈవిషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు
ఎంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో కుమారస్వామి సీఎం పదవిని అధిష్టించారు. అయితే అప్పటి నుండి రోజుకో గండం అన్నట్టుగానే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పరిస్థితి ఉంది. కానీ,
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు స్వైన్ఫ్లూ సోకింది. దీంతో ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి
ఇప్పటివరకు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే ఆయా వర్గాల వారీగా రిజర్వేషన్ లు ఉండేవి, అయితే దీనిని కేంద్రం ప్రైవేట్ సంస్థలకు అనివార్యంగా చేసే కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా,
తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన 36 రోజుల తర్వాత ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు నాలుగు రోజులపాటు జరుగుతాయి.