బయోపిక్ కాలంలో చాలా మంది జీవితాలు వెండితెరను అలంకరించాయి. అదే పంధాలో తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం
కన్నడ సూపర్స్టార్స్లో ఒకరు, తెలుగు ప్రేక్షకుల్లోనూ సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’
కొద్ది సేపటి క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్
వివాహ బంధంతో ఆర్య, సాయేషా సైగల్ ఒక్కటి కాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్లో భాగంగా హైదరాబాద్లో సంగీత్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు తెలుపు వర్ణం
‘మజిలీ’ చిత్రంతో మళ్ళీ నాగచైతన్య – సమంతలు జంటగా నటిస్తున్నారు. ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
దాదాపు రెండేళ్ళకి పైగా వీరిద్దరు డేటింగ్లో ఉండగా, ఎట్టకేలకి వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. మ్యూజిక్ ఐకాన్ జెన్నీఫర్ లోపేజ్(49) మాజీ బేస్ బాల్ స్టార్ అలేక్స్
‘మా’ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో శివాజీరాజా, వీకే నరేష్ వర్గాలు మా పీఠాన్ని దక్కించుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి
దిలీప్కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీనియర్ నటుడు నరేశ్- ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే
నటుడు పోసాని కృష్ణ మురళి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను బయటకు రాకుండా చేస్తారని చాలా మంది చెబుతున్నారని, ఇది వాస్తవంగా జరిగిన కథ కాబట్టి, సెన్సార్ బోర్డు