తెలుగు సినీపరిశ్రమలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతి చెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. తీవ్ర
ఇటీవల టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది మాదకద్రవ్యాల కేసు. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. దర్శకులు, నటులు, కమెడియన్స్ ఇలా ఇండస్ట్రీలో చాలామందికి ఈ సంఘటన చేదు
ఐశ్వర్య రాజేశ్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన శైలిలో అవకాశాలతో దూసుకుపోతోంది. త్వరలో తెలుగులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా
తెలుగు నటులలో ఈషారెబ్బా ఒకటి. ఇటు గ్లామర్ పాత్రలకైనా, ఫ్యామిలీపాత్రలకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నటనతోపాటు తనదైన శైలిలో నటనను ప్రదర్శిస్తూ అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనుకంజ వేయదు.
మహర్షి చిత్రం తొలి వారంలో మెప్పించే వసూళ్లు రాబట్టుకుంది. సినిమాకు వచ్చిన టాక్తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన వసూళ్లు చాలా గొప్పే. అయితే వచ్చిన వసూళ్లకు చెపుతోన్న
అయోగ్య చిత్రంలో ప్రధాన పాత్రలో రాశీ ఖన్నా నటించి మెప్పించింది. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రానికి నవ
నటి ప్రియ భవాని శంకర్ ఎస్జే సూర్య సరసన జోడీగా నటించేందుకు మొదట భయపడ్డానని తెలిపింది. ఎస్జే సూర్య, ఆమె హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాన్ స్టర్’.
తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా ‘సీత’ రూపొందింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్
సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్