జమ్ముకశ్మీర్లో గడిచిన 36 గంటల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లుగా భద్రతాదళాలు పేర్కొన్నాయి. వీరిలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఒక
లక్కీ డ్రా తగిలిందంటూ వచ్చే ఫోన్కాల్స్తో తరచూ ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. చక్రాయపేట మండలం వీరనారాయణపల్లెకు షేక్ మౌళాకు ఫోన్ వచ్చింది. మీ ఫోన్నెంబర్కు లక్కిడ్రా
తాజాగా నగరంలో సంచలనం సృష్టించిన వ్యాపారి గజేంద్ర అపహరణ కేసునకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. దోమలగూడలోని ఏవీ కాలేజ్ వద్ద ఆదివారం రాత్రి గజేంద్ర
పోలీసులు సోనీ అనే యువతిని కిడ్నాప్ చేసిన రవిశంకర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కిడ్నాప్ చేసిన ఆరు రోజుల
తాజాగా బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ సాయంత్రం 4గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు
జైపూర్లో క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి ఓ మోడల్పై అత్యాచారానికి యత్నించగా చాకచక్యంగా నిందితుడి నాలుకను కొరికేసి అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ మోడల్ తన
నళినికి తన కుమార్తె వివాహం నిమిత్తం, నిన్న పెరోల్ మంజూరుకాగా, బాహ్యప్రపంచంలోకి వచ్చిన ఆమెకు బంధువులు కన్నీటి మధ్య హారతులు పడుతూ స్వాగతం పలికారు. తన తల్లి
దేశవ్యాప్తంగా మహిళలపై, బాలికలపై, మరీ ఘోరంగా చిన్నారులపై కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టం వచ్చాక కూడా ఈ నేరాలలో తగ్గుదల రాకపోగా, పెరగటం విశేషం. దీనితో