సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, అతని భార్య అరుణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.వారిని డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు.
బాల్యవివాహాలు నేరం అని తెలిసిందే. అయితే నేటికీ అక్కడక్కడా అవగాహనా రాహిత్యంతో జరుగుతున్నాయి. తాజాగా, ప్రేమ, పెళ్లి అంటూ 30 ఏళ్ళ వ్యక్తి, 17 ఏళ్ళ బాలికను
రాజధాని న్యూఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యమూ ఎంతో బిజీగా ఉండే కరోల్ బాగ్ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటల్ లో మంటలు చెలరేగతంతో
కారులో షికారుకెళ్తే, అది వారాంతంలో.. వెళ్లడం వరకు బాగానే ఉంటుంది.. మార్గమధ్యంలో ఏ సమస్య లేకపోతె చాలా మంచిదే. కానీ ఇటీవల జరుగుతున్న నేరాలు.. ఇలాంటి సరదాలకు
విశాఖలో మరోసారి భారీగా గంజాయి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇంతభారీగా తరలించడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత గంజాయిని ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడకు తరలిస్తున్నారు.. అన్న
పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా.. నిమ్స్ అంటేనే ఎంతో పేరున్న ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందొ మరోసారి బట్టబయలైంది. వైద్యం కోసం వచ్చిన మహిళ కు
ఎన్నికల సందర్భంగా మద్యం గిరాకీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కల్తీ సరుకు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కల్తీ మద్యం తాగి 30 మంది
మితిమీరుతున్న అసహనం.. అదే అన్ని దారుణాలకు కారణం. అదే ఓ నాలుగేళ్ళ చిన్నారి అని కూడా చూడకుండా, ఉపాద్యాయుడు అయ్యుండి కూడా, తనని తాను నియంత్రించుకోలేక అత్యాచారానికి
ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య మొత్తానికి ఒక కొలిక్కి వచ్చినట్టే ఉంది. ఇప్పటివరకు ఆస్తికోసం కుటుంబసభ్యులు చంపేశారన్న ప్రచారం జరిగింది. అయితే, అప్పు తీర్చని కారణంగా జయరాంను