ఇప్పటికే పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుల్వామా
పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఆశలు బోలెడన్ని ఉండటం సహజం. కానీ వాటిని సాదించేందుకు వారు తీవ్రంగా కష్టపడుతుంటారు. కొందరు అలా కష్టించినా ప్రయోజనం ఉండటంలేదనే ఆక్రోశంతో ఆవేశంతో
పుల్వామా ఘటన .. ఇండియా-పాక్ మధ్య ఉన్న కొద్దీ పాటి స్నేహబంధాన్ని కూడా పూర్తిగా తెంచేసినట్టుగానే ఉన్నాయి. తాజా ఘటనతో ఇక భారత్, దాయాదిపై చర్యలు తీసుకోకుంటే..
ఇటీవల పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసి జవాన్ల మృతికి కారణమైన తమ మాతృదేశంపై దాడి చేయాలని అమెరికాలోని పాక్ వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్
అమెరికాలో ఇటీవల తుపాకీ కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. విచక్షణ రహితంగా దుండగులు చేసే కాల్పులలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ
దేశంలో మొదటి ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన మాల్యా మరోసారి తాను తిన్నది కక్కేస్తానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నేను ఇస్తాను మొర్రో అంటున్నా, నన్ను ఆర్థికనేరస్తుడిగా పరిగణించడం
జయరాం హత్య కేసు రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమించడంతో… మూడు రోజుల కస్టడీలో
ఇటీవల హత్యకు గురైన ప్రముఖ వ్యాపారి, చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డి కీలక విషయాలు