మానసిక ఒత్తిడి కారణం కాబోలు, ఎప్పుడు ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో కొందరు తిప్పలు తెచ్చుకుంటున్నారు. అవి కూడా మాములుగా కాదు.. ఒక్క దెబ్బతో బిచ్చగాళ్ళైపోతున్నారు. తాజాగా,
మరోసారి అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ తయారుచేసే చిన్నారులకు సంబంధించిన ఉత్పత్తులకు పెట్టింది పేరన్న సంగతి
డైరెక్టరేట్ రెవెన్యూ ఆఫ్ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు, దుబాయ్ నుంచి ముంబయికి బంగారాన్ని తరలిస్తున్న రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఏడుగురితో కూడిన సిండికేట్ ముఠాగా ఏర్పడి
గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చామలకోన, గాడికోన ప్రాంతాల్లో ఈ మంటలు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలార్పేందుకు తితిదే అటవీ సిబ్బంది
అమెరికా, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాపై వత్తిడి తెచ్చేందుకు మరోసారి ప్రయత్నం
పరీక్షల వేళ ఉపాధ్యాయుల వికృత చేష్టలు బయటకు వస్తున్నాయి. తాజాగా, పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, కాపీలు కొట్టేందుకు సహకరించిన ఓ ఇన్విజిలేటర్, ఆపై అమ్మాయిని ఊరి
ఆర్థిక నేరస్తుడిగా పరిగణిస్తున్న విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతి జారీచేసింది. మాల్యాకు చెందిన సుమారు వెయ్యి కోట్ల విలువైన షేర్లను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్
ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తన తండ్రి వివేకా హత్య వెనుక ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు.. ఈ హత్యా కుట్ర వెనుక ఆదినారాయణ హస్తం
వివేకా హత్య కేసు పై సిబిఐ విచారణ జరిపించాలని ఉద్దేశ్యంతో హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నేడు విచారణ జరిపిన కోర్టు, పిటిషన్ దారు అభిప్రాయాలతో
హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రేమించిన యువతే, తనను వేధిస్తోందని ఆరోపిస్తూ, పోలీసుల ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్ హౌస్ పరిధిలో