ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో కలకలం రేపింది. ఇందుశ్రీ అనే విద్యార్థిని నేటి ఉదయం ఎల్ఐజీ బ్లాక్-18లో నాలుగో అంతస్తు నుంచి కిందకి
కృతజ్ఞత, మానవత్వం రానురాను కనుమరుగవుతున్నాయి.. దానికి కారణం ఎంత సంపాదించినా ఆశ తీరకపోవడం.. అంటే తమది అత్యాశ అని ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అయితే అది వాళ్లకు
ఒకపక్క పిల్లలు కలగక తిరగని గుళ్ళు లేక అల్లాడుతున్న వారు, మరోపక్క కన్నాక నెలలు నిండని పసికందును చెత్తకుప్పలో పడేశేవారు. ఇంకేముంది, ఆకలిగొన్న కుక్కలు ఆ శిశువును
భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో 18 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 నియోజకవర్గాలో పోలింగ్ జరిగింది. మొత్తం 1,279 మంది
కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణిలతో కదిరి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన
దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు
వివేకా హత్యపై ఇప్పటికి నిజాలు బయటకు వస్తున్నానంటున్నారు అధికారులు. ప్రాధమికంగా ఆయన గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలిసారిగా చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని, ఆయన ఆదేశాల మేరకే లక్ష్మి,
ఏకంగా 281 కోట్ల రూపాయలు… గోనె సంచుల్లో, అట్టపెట్టెల్లో దాచిన డబ్బు. ఈ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కూడబెట్టిన డబ్బు. అది కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో నగదు కట్టలుకట్టలుగా బయటపడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చీరాలలో ప్రసాదనగరంలో ఉన్న
పబ్ జీ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువతకు పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని బారిన పడి యువత, పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో ఇటీవల సంస్థ ఈ గేమ్