telugu navyamedia

telugu crime news updates

హైదరాబాద్‌ ఎల్ఐజీ బ్లాక్-18లో.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

vimala p
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్‌ మణికొండలోని చిత్రపురి కాలనీలో కలకలం రేపింది. ఇందుశ్రీ అనే విద్యార్థిని నేటి ఉదయం ఎల్ఐజీ బ్లాక్-18లో నాలుగో అంతస్తు నుంచి కిందకి

క్యాబ్ డ్రైవర్ చేతివాటం.. డ్రాప్ చేశాడు .. దోచుకున్నాడు.. క్యా ఐడియా బాపు.. !!

vimala p
కృతజ్ఞత, మానవత్వం రానురాను కనుమరుగవుతున్నాయి.. దానికి కారణం ఎంత సంపాదించినా ఆశ తీరకపోవడం.. అంటే తమది అత్యాశ అని ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అయితే అది వాళ్లకు

ఇదో దౌర్బాగ్యం.. ! చెత్తకుప్పలో పసికందు.. పీక్కుతిన్న కుక్కలు.. !!

vimala p
ఒకపక్క పిల్లలు కలగక తిరగని గుళ్ళు లేక అల్లాడుతున్న వారు, మరోపక్క కన్నాక నెలలు నిండని పసికందును చెత్తకుప్పలో పడేశేవారు. ఇంకేముంది, ఆకలిగొన్న కుక్కలు ఆ శిశువును

పాక్ లో .. భారీ పేలుడు .. 16 మంది మృతి .. 25 మందికి గాయాలు..

vimala p
పాక్ లోని క్వెట్టాల్లో నేడు శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో

ఎన్నికల సందర్భంగా.. ఈసీ పట్టుకున్నది .. 2,626 కోట్లట .. !

vimala p
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో 18 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 నియోజకవర్గాలో పోలింగ్ జరిగింది. మొత్తం 1,279 మంది

ఘోర రోడ్డు ప్రమాదం .. 5 మృతి .. 8 మందికి తీవ్రగాయాలు..

vimala p
కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణిలతో కదిరి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన

హైదరాబాద్ లో … 2.4 కోట్లు పట్టుకున్న ఈసీ ..

vimala p
దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు

వివేకా హత్య కేసు : పీఏ కీలక విషయాలు .. చెప్పాడంటున్న అధికారులు ..

vimala p
వివేకా హత్యపై ఇప్పటికి నిజాలు బయటకు వస్తున్నానంటున్నారు అధికారులు. ప్రాధమికంగా ఆయన గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలిసారిగా చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని, ఆయన ఆదేశాల మేరకే లక్ష్మి,

సీఎం బావమరిది ఇంట్లో .. 281 కోట్లు పట్టుకున్న .. ఈసీ

vimala p
ఏకంగా 281 కోట్ల రూపాయలు… గోనె సంచుల్లో, అట్టపెట్టెల్లో దాచిన డబ్బు. ఈ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కూడబెట్టిన డబ్బు. అది కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్

చీరాలలో .. 70లక్షలు స్వాధీనం చేసుకున్న ఈసీ ..

vimala p
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో నగదు కట్టలుకట్టలుగా బయటపడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చీరాలలో ప్రసాదనగరంలో ఉన్న

హైదరాబాద్ : పబ్ జీ గేమ్‌ కు .. మరో బాలుడు బలి..

vimala p
పబ్ జీ గేమ్‌.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువతకు పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని బారిన పడి యువత, పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో ఇటీవల సంస్థ ఈ గేమ్

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు .. అనుమానాస్పద మృతి ..

vimala p
వివాదాలలో ఏపీలో బాగా ప్రచారం పొందిన సంస్థ అగ్రిగోల్డ్. ఆ సంస్థ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు