వాట్సాప్లో వైరలైన పసికందుల విక్రయం ఆడియో ప్రస్తుతం నామక్కల్ జిల్లాలో కలకలం రేపుతోంది. 30 ఏళ్లుగా పసికందులను విక్రయిస్తున్నానంటూ ఓ విశ్రాంత నర్సు మాట్లాడినట్టు ఆ ఆడియో
అమెరికా, ఇప్పటికే వణికిపోతున్న శ్రీలంక దేశానికి సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసి 359
ఉగ్రదాడులు బాధ్యత వహిస్తూ.. శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. ఈస్టర్ సండే రోజున దేశంలో జరిగిన ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తూ
కార్పోరేట్ హాస్పిటల్ లో డాక్టర్స్ చేస్తున్న అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కష్టం అనుకోని హాస్పిటల్ కి వెళ్ళే వారినిరకరకాల టెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ఆందోళలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. దీంతో
పశ్చిమబెంగాల్ లో సార్వత్రిక ఎన్నికల వేళ, రాజకీయం హింసాత్మకంగా మారుతోంది. ఇటీవల సీపీఎం నేత మొహమ్మద్ సలీం కాన్వాయ్ ను 500 మంది దుండగులు కర్రలు, తుపాకులతో
హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన వెనుక వివరాల్లోకి వెళితే,
శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. హోటళ్లు, చర్చిలలో పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి అయిన మహ్మద్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకట
ఓ వివాహిత ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి చివరకు తన కొంప ముంచాడంటూ పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన బాధితురాలు అర్బన్